ఆంధ్రప్రదేశ్ కి ఏది రాజధాని
ఆంధ్రప్రదేశ్ కి ఏది రాజధానో చెప్పలేని పరిస్థితిలో మోదీ ప్రభుత్వం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. …
ఆంధ్రప్రదేశ్ కి ఏది రాజధానో చెప్పలేని పరిస్థితిలో మోదీ ప్రభుత్వం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. …
ఎనిమిది మంది కొత్త గవర్నర్ పేర్లను కేంద్రం ప్రకటించింది. మిజోరాం గవర్నర్గా విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు నియమితుల…
కరోనా సెకండ్ వేవ్ ఉధృతిలో వైద్య సిబ్బంది చేస్తున్న సేవలు అనిర్వచనీయమైనవి. ఆసుపత్రుల్లో రోగులకు సేవలు అందిస్తూ ఇంటిని కూ…
తెలంగాణ హైకోర్టులో అగ్రిగోల్డ్ కేసు విచారణ జరిగింది. విజయవాడ లబ్బీపేటలోని అగ్రిగోల్డ్ ఆస్తుల వేలానికి హైకోర్టు ఆమోదం తె…
జనజీవనం మళ్లీ సాధారణ స్థితికి వస్తున్న నేపథ్యంలో ప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో దక్షిణ మధ్య రైల్వే కీలక …
ప్రస్తుతం పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించి ఏ విద్యార్థికైనా కరోనా సోకి మరణిస్తే ఒక్కొక్కరి కుటుంబానికి రూ.కోటి పరిహారం…
కాన్పూర్ కు చెందిన ఓ వ్యక్తికి ఓ మహిళతో ఏప్రిల్ 28న వివాహం జరిగింది. అనారోగ్య సమస్యలున్నా యని చెప్పి భర్తతో శృంగారంలో …
ఐటీ పాలసీ, ఎలక్ట్రికల్ తయారీ క్లస్టర్స్, డిజిటల్ లైబ్రరీలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. …
ప్రైవేట్ ఆసుపత్రుల్లో కరోనా వైద్య పరీక్షలు, చికిత్స, అంబులెన్స్ చార్జీలకు గరిష్ట ధరలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది.…
కరోనా ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు ఆసుపత్రుల ఆదాయంలో గణనీయమైన వృద్ధి (15-17%) కనిపించిందని ప్రముఖ రేట…
కేసీఆర్ ఆయన పర్యటనలు కాలక్షేపానికే తప్పా, వాటి వల్ల ప్రజలకు ఒరిగేదేమీ ఉండడం లేదని, సీఎం పర్యటనలు అప్రకటిత ఎమర్జెన్సీని…
అమరావతి లోక్ సభ ఎంపీ, సినీ నటి నవనీత్ కౌర్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు …
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం దత్త గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించారు. గ్రామానికి వెళ్లిన సీఎం గ్రామ ప్రజలతో కలిస…
2011 జాన్ 28న ఒక కన్నడ చానల్ లో దేవెగౌడ ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఆ ఇంటర్వ్యూలో నైస్ సంస్థపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు చేశ…
ఏపీలో ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయమై సుప్రీంకోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. ఇంటర్ పరీక్షల సందర్భంగా ఒక్క విద్యార్…
మిజోరాంలో క్రీడా మంత్రిగా వ్యవహరిస్తున్న రాబర్ట్ రొమవియా ఫాదర్స్ డే సందర్భంగా ఒక ప్రకటన చేశారు. ఎక్కువ మంది పిల్లల…
దేశంలో పెరుగుతున్న పెట్రోల్ ధరలు, వాయు కాలుష్యం దృష్ట్యా ఉత్తర్ప్రదేశ్ దేవరియాకు చెందిన వరుడు ఛోటే లాల్ ఎడ్ల బండిపై …
కరోనా మహమ్మారి గత ఏడాది కాలంగా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. ఈ ఏడాది మార్చిలో మొదలైన కరోనా ఫస్ట్ వేవ్ క…
మొదటి వేవ్ లో కరోనా వచ్చిన వారికి రెండోవేవ్ లో కరోనా దాదాపుగా రాలేదు. వచ్చినా, ఏ లక్షణాలు లేని వారే ఎక్కువ. కొంతమందిలో …
కేరళ కొచ్చి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవిలాంటి నిర్మాణం కనిపించడం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. గూగుల్ మ్యాప్…