ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు హెచ్చరిక

Telugu Lo Computer
0


ప్రస్తుతం పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించి ఏ విద్యార్థికైనా కరోనా సోకి మరణిస్తే ఒక్కొక్కరి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వాన్ని హెచ్చరించింది. విద్యార్థుల ప్రాణాలకు సంబంధించిన అంశం కాబట్టి అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ ను పరిశీలించిన ధర్మాసనం జూలై చివరిలో పరీక్షలు నిర్వహణకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని సుప్రీం కోర్టు కోరింది. 

Tags

Post a Comment

0Comments

Post a Comment (0)