National

హెలికాప్టర్‌ ఎక్కుతూ జారిపడి పడిన మమతా బెనర్జీ !

ప శ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి గాయపడింది. దుర్గాపూర్‌లో హెలికాప్టర్ ఎక్కుతున్న టైంలో ఉన్నట్టుండి అదుపు తప్పి…

Read Now

ఢిల్లీలోని లోక్‌సభ స్థానాల్లో సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం !

దేశ రాజధాని ఢిల్లీలోని లోక్‌సభ స్థానాల్లో తమ సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ  నిర్ణయించింది. ఆ క్రమంలో ఆయా లోక్‌సభ స్థా…

Read Now

అనిల్‌ భాయ్‌ తో సెల్ఫీలకు ఎగబడుతున్న జనం !

పానీ పూరి బండి నడిపే 71 ఏళ్ల వృద్ధుడితో సెల్ఫీల కోసం జనం ఎగబడుతున్నారు. ఆయన పేరే గుజరాత్‌కు చెందిన అనిల్‌ భాయ​ ఠక్కర్‌…

Read Now

రెండో దశ పోలింగ్ లో త్రిపురలో అత్యధికంగా 77.93 శాతం ఓటింగ్ నమోదు !

లో క్‌సభ ఎన్నికలు రెండో దశ నేడు  ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల సమయానికి త్రిపురలో అత్యధికంగా 77.93 శాతం ఓ…

Read Now

2025 నుంచి ఏడాదికి 'రెండుసార్లు' సీబీఎస్‌ఈ పరీక్షలు ?

సీ బీఎస్‌ఈ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించేలా కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ కసరత్తు ముమ్మరం చేసింద…

Read Now

రెండో దశ పోలింగ్ ఎన్డీయేకు కలిసి వచ్చింది !

రెండో దశ పోలింగ్ చాలా బాగుందని, ఈసారి కూడా ఎన్డీయేకు కలిసి వచ్చిందని 'ఎక్స్' వేదికగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడ…

Read Now

వీవీప్యాట్‌ స్లిప్పులను వంద శాతం వెరిఫికేషన్ చేయాలనే పిటిషన్లను కొట్టివేత సుప్రీంకోర్టు ?

ఈ వీఎంలలో పోలయ్యే ఓట్లను వీవీ ప్యాట్ స్లిప్‌లతో 100 శాతం సరిపోల్చాలంటూ ద…

Read Now

భార్య నుంచి ధనం తీసుకుంటే భర్త దాన్ని తిరిగిచ్చేయాలి !

స్త్రీ ధనంపై పూర్తి హక్కు మహిళలదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దానిపై భర్తకు నియంత్రణ ఉండాల్సిన అవసరం లేదని పేర్…

Read Now

ఇందిరా ఆస్తి పోవద్దనే రాజీవ్ గాంధీ ప్రభుత్వం వారసత్వపు పన్ను రద్దు చేసింది !

మ ధ్యప్రదేశ్‌లోని మోరెనాలో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ర్యాలీలో ప్రధాని మోడీ మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా…

Read Now

వందేభారత్ రైళ్లలో ఒక లీటర్‌ వాటర్‌ బాటిల్‌ రద్దు !

దే శవ్యాప్తంగా నడిచే వందేభారత్ రైళ్లలో అందించే వాటర్ బాటిళ్ల పరిమాణాన్ని తగ్గించాలని భారతీయ రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ…

Read Now

ఓబీసీ, ఎస్టీ, ఎస్సీ హక్కులని కాంగ్రెస్ లాక్కోవాలని చూస్తోంది !

ఉ త్తరప్రదేశ్ లోని ఆగ్రాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఓబీసీల హక్కుల్ని రహస్యంగ…

Read Now

భారత్‌తో వాణిజ్య చర్చలు జరపాలని పాక్‌ ప్రధాని షరీఫ్‌కు వ్యాపారవేత్తల విజ్ఞప్తి !

భా రత్‌తో వాణిజ్య చర్చలు ప్రారంభించాలని పాక్‌ వ్యాపారవేత్తలు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌కి విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగ…

Read Now

బీహార్‌లో పోలింగ్ సమయం రెండు గంటలు పెంచిన ఈసీ !

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత ఏప్రిల్ 19న ముగిసింది. రె…

Read Now

పాశ్చాత్య దేశాల్లో ఓటింగ్‌ శాతం కంటే భారత్‌లో ఓటింగ్‌ శాతం ఎక్కువ !

వి దేశీ మీడియాలో భారత లోక్‌సభ ఎన్నికలపై చేసిన వ్యాఖ్యకు జైశంకర్ ఎదురుదాడికి దిగారు. మా అత్యల్ప ఓటింగ్ శాతం మీ కంటే ఎక్క…

Read Now

తీహార్‌ జైల్లో కేజ్రీవాల్‌తో మంత్రి సౌరభ్ భరద్వాజ్ భేటీ !

మ ద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్‌ జైల్లో ఉన్న ఆప్‌ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఆ పార్టీ ఢిల్లీ మంత్రి …

Read Now

సుప్రీంకోర్టును ఆశ్రయించిన హేమంత్‌ సోరెన్‌ !

మ నీలాండరింగ్‌ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత…

Read Now

ఎన్నికల ప్రచార సభలో స్పృహతప్పి పడిపోయిన కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

మ హారాష్ట్రలోని యావత్మాల్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత నితి…

Read Now

ఇండియన్ రైల్వే, ఐఆర్‌సీటీసీ కలిసి రైలు ప్రయాణికుల కోసం ఎకానమీ మీల్స్‌ !

వే సవి కాలం, విద్యార్థులకు సెలవులు లభిస్తుండటంతో చాలా మంది దూర ప్రయాణాలు, తీర్థ యాత్రలకు వెళ్లడానికి రెడీ అవుతుంటారు. ద…

Read Now

భారీగా తగ్గిన బంగారం ధర !

గత వారాంతంలో 75 వేల వరకూ చేరుకున్న గోల్డ్ మార్కెట్ సూచీలు, ఈరోజు భారీ నష్టాలను చూడటంతో, తిరిగి 72 వేల రూపాయల మార్క్ కు…

Read Now

తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను అభివృద్ధి చేసిన డీఆర్‌డీఓ !

దే శంలొనే అత్యంత తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను విజయవంతంగా అభివృద్ధి చేసినట్టు  డీఆర్‌డీఓ అధికారిక ప్రకటనలో వెల్లడిం…

Read Now
Load More No results found