త్రిపుర, ఉత్తరాఖండ్‌లో బీజేపీ,కేరళలో కాంగ్రెస్, బెంగాల్‌లో తృణమూల్,యూపీ లో ఎస్పీ గెలుపు

Telugu Lo Computer
0


ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్ ఉన్నాయి. బాగేశ్వర్, బోక్సానగర్‌, ధన్‌పూర్ స్థానాలు బీజేపీకి కాగా, ఘోసీ స్థానాన్ని సమాజ్‌వాదీ పార్టీ, ధూప్‌గురి స్థానాన్ని తృణమూల్ కాంగ్రెస్, డుమ్రీని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం), కేరళలోని పుతుపల్లి కాంగ్రెస్‌కు దక్కాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)