ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో 60 మంది యాత్రికులతో వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గోతిలో పడింది. ఈ ప్రమాదంలో 12 మంది యాత్రికులు గాయపడ్డారు. అల్లీపూర్ గ్రామం సమీపంలో బరేలీ-లక్నో జాతీయ రహదారిపై జంగ్ బహదూర్ గంజ్ బైపాస్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రుల్లో తీవ్ర గాయాలైన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం షాజాన్పూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారిలో మధుమతి అనే మహిళకు తలకు గాయమైంది. అయితే, క్షతగాత్రులెవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. కాగా, ప్రమాదం అనంతరం బస్సు డ్రైవర్, క్లీనర్ పారిపోయారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. పశ్చిమబెంగాల్కు చెందిన 60 మంది యాత్రికులు గయా, బోధ్గయా, ప్రయాగ్రాజ్, చిత్రకూట్, బృందావన్, హరిద్వార్ పర్యటనలు పూర్తిచేసుకుని అయోధ్య, వారణాసికి వెళ్తూ ప్రమాదం బారినపడ్డారని తెలిపారు.
Post Top Ad
adg
Saturday, 9 September 2023
Home
60 మంది యాత్రికులలో 12 మందికి గాయాలు
Criem
uttara pradesh
అదపుతప్పి గోతిలో పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
అయోధ్య
వారణాసికి వెళ్తూ ప్రమాదం
అదపుతప్పి గోతిలో పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
అదపుతప్పి గోతిలో పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
Tags
# 60 మంది యాత్రికులలో 12 మందికి గాయాలు
# Criem
# uttara pradesh
# అదపుతప్పి గోతిలో పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
# అయోధ్య
# వారణాసికి వెళ్తూ ప్రమాదం
About Telugu Lo Computer
వారణాసికి వెళ్తూ ప్రమాదం
Tags
60 మంది యాత్రికులలో 12 మందికి గాయాలు,
Criem,
uttara pradesh,
అదపుతప్పి గోతిలో పడిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు,
అయోధ్య,
వారణాసికి వెళ్తూ ప్రమాదం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment