ఢిల్లీలో మతిస్థిమితం లేని ఓ 25 ఏండ్ల యువకుడు తన తల్లిని అత్యంత దారుణంగా చంపాడు. ఆమెను కాపాడేందుకు యత్నించిన పొరుగింటి వ్యక్తిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు త్రిలోక్పురి ఏరియాకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతురాలని రాజ్కుమారి (60)గా గుర్తించారు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం 1:35 గంటల సమయంలో చోటు చేసుకున్నట్లు నిర్ధారించారు. నిందితుడిని సూరజ్గా గుర్తించామని తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. పొరుగింటి వ్యక్తి నీరజ్ పటేల్కు ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Post Top Ad
adg
Saturday, 9 September 2023
Home
Criem
New Delhi
తల్లిని చంపిన తనయుడు
పొరుగింటి వ్యక్తిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు
మతిస్థిమితం లేని ఓ 25 ఏండ్ల యువకుడు
తల్లిని చంపిన తనయుడు !
తల్లిని చంపిన తనయుడు !
Tags
# Criem
# New Delhi
# తల్లిని చంపిన తనయుడు
# పొరుగింటి వ్యక్తిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు
# మతిస్థిమితం లేని ఓ 25 ఏండ్ల యువకుడు
About Telugu Lo Computer
మతిస్థిమితం లేని ఓ 25 ఏండ్ల యువకుడు
Tags
Criem,
New Delhi,
తల్లిని చంపిన తనయుడు,
పొరుగింటి వ్యక్తిపై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు,
మతిస్థిమితం లేని ఓ 25 ఏండ్ల యువకుడు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment