ఇండియన్ రైల్వేస్ త్వరలోనే 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఈ 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల కోసం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ స్వదేశీ పరిజ్ఞానం సహాయంతో కోచ్లను తయారు చేస్తోంది. ఈ 9 రైళ్లలో అత్యధికంగా త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే అందుబాటులోకి రానున్న 9 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు సంబంధించి ప్రస్తుతానికి 5 మార్గాలు ఖరారు కాగా మరో మూడింటిని దక్షిణాది రాష్ట్రాలకు కేటాయించినట్టు తెలుస్తోంది. మిగిలిన ఒక్క మార్గం విషయంలోనే కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.
Post Top Ad
adg
Saturday, 9 September 2023
Home
indian railways
National
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్
మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు
మరో 9 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ?
మరో 9 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ?
మరో 9 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ?
Tags
# indian railways
# National
# త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్
# మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు
# మరో 9 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ?
About Telugu Lo Computer
మరో 9 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ?
Tags
indian railways,
National,
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్థాన్,
మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు,
మరో 9 వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ?
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment