దేశంలో గడిచిన 24 గంటల లో 1,59,454 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 2,109 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,49,74,909కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,406 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. మహమ్మారి నుంచి ఇప్పటి వరకు 4,44,21,781 మంది కోలుకున్నారు. ఇక నిన్న ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 5,31,722కి చేరింది. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 0.05 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. రికవరీ రేటు 98.77 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 220.66 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Post Top Ad
adg
Wednesday, 10 May 2023
Home
109 కరోనా కేసులు నమోదు
Kovid19
National
దేశంలో కొత్తగా 2
నిన్న ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోయారు
మరణాల రేటు 1.18%
రికవరీ రేటు 98.77%
దేశంలో కొత్తగా 2,109 కరోనా కేసులు నమోదు !
దేశంలో కొత్తగా 2,109 కరోనా కేసులు నమోదు !
Tags
# 109 కరోనా కేసులు నమోదు
# Kovid19
# National
# దేశంలో కొత్తగా 2
# నిన్న ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోయారు
# మరణాల రేటు 1.18%
# రికవరీ రేటు 98.77%
About Telugu Lo Computer
రికవరీ రేటు 98.77%
Tags
109 కరోనా కేసులు నమోదు,
Kovid19,
National,
దేశంలో కొత్తగా 2,
నిన్న ఒక్కరోజే 8 మంది ప్రాణాలు కోల్పోయారు,
మరణాల రేటు 1.18%,
రికవరీ రేటు 98.77%
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment