మధ్యప్రదేశ్ లో ఓ బస్సు ప్రమాదవశాత్తు నదిలో పడి పోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. శ్రీఖండి నుంచి ఇండోర్ కు వెళ్తోన్న బస్సు ఖార్గోన్ జిల్లాలో బ్రిడ్జీపై నుంచి నదిలో పడిపోయింది. బస్సు అదుపుతప్పి నదిపై ఉన్న బ్రిడ్జీ రెయిలింగ్ ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. స్థానికులు ఘటనాస్థలంలో వద్దసహాయక చర్యలు చేపట్టారు.
Post Top Ad
adg
Tuesday, 9 May 2023
Home
20 మందికి గాయాలయ్యాయి
Criem
madyapradesh
ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు
బస్సు నదిలో పడి 15 మంది మృతి
శ్రీఖండి నుంచి ఇండోర్ కు వెళ్తోన్న బస్సు
బస్సు నదిలో పడి 15 మంది మృతి
బస్సు నదిలో పడి 15 మంది మృతి
Tags
# 20 మందికి గాయాలయ్యాయి
# Criem
# madyapradesh
# ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు
# బస్సు నదిలో పడి 15 మంది మృతి
# శ్రీఖండి నుంచి ఇండోర్ కు వెళ్తోన్న బస్సు
About Telugu Lo Computer
శ్రీఖండి నుంచి ఇండోర్ కు వెళ్తోన్న బస్సు
Tags
20 మందికి గాయాలయ్యాయి,
Criem,
madyapradesh,
ప్రమాద సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు,
బస్సు నదిలో పడి 15 మంది మృతి,
శ్రీఖండి నుంచి ఇండోర్ కు వెళ్తోన్న బస్సు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment