నన్ను భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్స్ అఖిల్ బ్రో !

Telugu Lo Computer
0


అక్కినేని ‍ఫ్యామిలీలో క్రిస్మస్‌ వేడకలను ఘనంగా నిర్వహించారు. అఖిల్‌, సుమంత్‌లతో పాటు మరికొంత మంది సెలబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. నాగచైతన్య మాత్రం ఈ వేడుకలో కనిపించలేదు. తమ సెలబ్రేషన్స్‌ ఫోటోలను అఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన కాసేపట్లోనే ఆ పిక్‌ నెట్టింట వైరల్‌గా మారింది. హీరో అడివి శేష్‌ అక్కడ కనిపించడం హాట్‌టిపిక్‌గా నిలిచింది. అక్కినేని ఫ్యామిలీలో శేష్‌ ఎందుకు ఉన్నాడంటూ పలు రూమర్స్‌ తెరమీదకి వస్తున్నాయి. ఇక పార్టీలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు 'థ్యాంక్స్ అఖిల్ బ్రో' అంటూ శేష్‌ కామెంట్‌ చేయడం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)