ముంబైలో పెరిగిన సీఎన్జీ, పిఎన్జీ గ్యాస్ ధరలు

Telugu Lo Computer
0


కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్, డొమెస్టిక్ పైప్డ్ నేచురల్ గ్యాస్ ధరలు ముంబైలో పెరిగాయి. పెరిగిన ధరలు ఆగస్టు అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. సీఎన్జీ ధర అంతకు ముందు రూ. 80 ఉండగా ప్రస్తుతం రూ. 6 పెరిగి ₹86/కిలో ఉంది. అలాగే పిఎన్జీ  ధర ₹4 పెరిగి.. ప్రస్తుతం ₹52.50/స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ గా ఉంది. అయితే 2022 సంవత్సరంలో వీటి ధరలు ముంబైలో పెరగడం ఇది ఐదోసారి.

Post a Comment

0Comments

Post a Comment (0)