దేశంలో కొత్తగా 20,528 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల్లో 20528 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ తెలియజేస్తుంది. ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,37,50,599 కు చేరింది. యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 1,43,449 కు చేరింది. కరోనా పాజిటివిటి రేటు 96.98 శాతంగా ఉంది. తాజాగా 56 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 5,25,709 కి చేరింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 17790 మంది కరోనా నుంచి కోలు కున్నారు. దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 4,30,81,441 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,99,98,89,097 మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.

Post a Comment

0Comments

Post a Comment (0)