సీఎన్జీపై కూడా బాదుడు!

Telugu Lo Computer
0


దేశంలో పెట్రో ధరలపాటే సీఎన్జీ ధరలుకూడా పెరుగుతున్నాయి. ఈ నెల ఆరంభం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలో కిలోకు రూ.2.5 పెరిగింది. దీంతో సీఎన్జీ ధర కిలోకు రూ.66.61కి చేరింది. గత ఐదు రోజులుగా సీఎన్‌జీ ధర కిలోకు రూ.6.6 పెరిగింది. నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్ నగరాల్లో సీఎన్జీ కిలో ధర రూ.69.18 అయింది. గురుగ్రామ్‌లో రూ.74.94కు చేరింది. క్రమం తప్పకుండా ధరలు పెరుగుతుండటంతో క్యాబ్‌లలో ఏసీలను బంద్‌ చేశారు.  ఒక పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపు పరంపర కొనసాగుతూనే ఉన్నది. 

Post a Comment

0Comments

Post a Comment (0)