ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలెంలో ఉర్రింకల విజయ్ పెరిగిన ధరలతో సిమెంటు, ఇసుక, ఇనుము కొనుగోలు చేయలేక.. తన వద్ద ఉన్న ఇటుకలను ఒకటిపై మరొకటి పేర్చుతూ ప్రహరీ నిర్మించుకున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాక ముందు ధరలపై బాదుడే బాదుడంటూ వేదికలపై ఊదరగొట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ మంట పెట్టారని విజయ్ వాపోయారు. ధరలు తగ్గినప్పుడు పక్కాగా ప్రహరీ నిర్మించుకుంటానని.. ప్రస్తుతానికి ఇలాగే ఉంటుందని వెల్లడించారు.
Post Top Ad
adg
Monday, 4 April 2022
Home
Andhra Pradesh
east godavar
ఇనుము కొనుగోలు చేయలేక
ఇసుక
పెరిగిన ధరలతో సిమెంటు
సిమెంట్ లేకుండా ప్రహరీ నిర్మాణం
ఇసుక, సిమెంట్ లేకుండా ప్రహరీ నిర్మాణం
ఇసుక, సిమెంట్ లేకుండా ప్రహరీ నిర్మాణం
Tags
# Andhra Pradesh
# east godavar
# ఇనుము కొనుగోలు చేయలేక
# ఇసుక
# పెరిగిన ధరలతో సిమెంటు
# సిమెంట్ లేకుండా ప్రహరీ నిర్మాణం
About Telugu Post
సిమెంట్ లేకుండా ప్రహరీ నిర్మాణం
Tags
Andhra Pradesh,
east godavar,
ఇనుము కొనుగోలు చేయలేక,
ఇసుక,
పెరిగిన ధరలతో సిమెంటు,
సిమెంట్ లేకుండా ప్రహరీ నిర్మాణం
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment