చైనా లో ఆదివారం ఒక్కరోజే13,146 కొత్త కేసులు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 70% షాంఘైలోనే బయటపడ్డాయి. దీంతో అక్కడ కఠిన లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఆ నగరం పరిధిలో ప్రతి పౌరుడికి రెండు (యాంటీజెన్, న్యూక్లిక్ యాసిడ్) కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా తొలి వేవ్తో పోలిస్తే ఇప్పుడు చైనా లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని గణాంకాలను బట్టి తెలుస్తోంది.
చైనాలో కరోనా ఉధృతి ?
April 04, 2022
0