రోడ్డు ప్రమాదంలో రెండు ముక్కలైన యువకుడి శరీరం!

Telugu Lo Computer
0


తెలంగాణలోని షాద్ నగర్ పట్టణ కేంద్రంలో  రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.  నందిగామ మండల కేంద్రానికి చెందిన గోవు మల్లేశ్ ద్విచక్ర వాహనంపై కేశంపేట బైపాస్ రోడ్డు దాటుతున్నాడు. ఇంతలోనే గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతని శరీరం రెండు భాగాలుగా విడిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)