రిక్షాలో వచ్చి ఓటు వేసిన మాణిక్ సర్కార్ !

Telugu Lo Computer
0


త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆయన భార్య రిక్షాలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాలకపార్టీల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అయితేనే ఖరీదైన వాహనాలలో తిరుగుతున్న ఈ రోజుల్లో, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా, అత్యంత నిరాడంబరంగా జీవించడం కేవలం ఒక్క కమ్యూనిస్టులకే మాత్రమే చెల్లింది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)