అనుమానంతో భార్యను చంపిన భర్త !

Telugu Lo Computer
0


రాజస్థాన్‌లోని బన్ స్వారా జిల్లా పూనియా ఖేడా గ్రామానికి చెందిన 32 ఏళ్ల రాజు తన భార్య నానికి మరో వ్యక్తితో స్నేహం ఉందని అనుమానించాడు. మంగళవారం తెల్లవారుజామున గొడ్డలితో నరికి భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత ఎండు గట్టికి నిప్పంటించి అందులోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు మంటల్లో దూకిన రాజును కాపాడారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మహిళ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)