మహారాష్ట్రలోని భివాండిలో రెండంతస్ధుల భవనం కుప్పకూలడంతో ఇద్దరు వ్యక్తులు మరణించగా నలుగురికి గాయాలయ్యాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 45 ఏండ్ల కిందటి భవనం కూలడంతో దానిలో నివసిస్తున్న వారు భవనం శిధిలాల కింద చిక్కుకున్నారు. భివాండి అగ్నిమాపక దళం, ఇతర బృందాలు జాయింట్ ఆపరేష్ చేపట్టి బాధితులను కాపాడారు. వీరిలో నలుగురిని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా, ఇద్దరు మరణించారు. మృతలను ఉజ్మా (40), ఎనిమిది నెలల చిన్నారిగా గుర్తించారు. నాలుగు దశాబ్ధాలకుపైగా నిలిచిన ఈ కట్టడం ప్రస్తుతం శిధిలావస్ధకు చేరింది. ఈ భవనాన్ని ఖాళీ చేయాలని స్ధానిక మున్సిపల్ కార్పొరేషన్ నివాసితులకు నోటీస్ జారీ చేసినా వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు చెబుతున్నారు. ఘటన సమాచారం తెలిసిన వెంటనే భివాండి ఫైర్ స్టేషన్ నుంచి అగ్నిమాపక యంత్రాలను రప్పించారు. సహాయ, పునరావస చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
Post Top Ad
adg
Sunday, 3 September 2023
Home
Criem
National
ఎనిమిది నెలల చిన్నారిగా గుర్తించారు
నలుగురికి గాయాలు
పాత భవనం కూలి ఇద్దరు మృతి
మహారాష్ట్రలోని భివాండిలో
మృతలను ఉజ్మా (40)
పాత భవనం కూలి ఇద్దరు మృతి
పాత భవనం కూలి ఇద్దరు మృతి
Tags
# Criem
# National
# ఎనిమిది నెలల చిన్నారిగా గుర్తించారు
# నలుగురికి గాయాలు
# పాత భవనం కూలి ఇద్దరు మృతి
# మహారాష్ట్రలోని భివాండిలో
# మృతలను ఉజ్మా (40)
About Telugu Lo Computer
మృతలను ఉజ్మా (40)
Tags
Criem,
National,
ఎనిమిది నెలల చిన్నారిగా గుర్తించారు,
నలుగురికి గాయాలు,
పాత భవనం కూలి ఇద్దరు మృతి,
మహారాష్ట్రలోని భివాండిలో,
మృతలను ఉజ్మా (40)
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment