స్కూల్‌ జాబ్స్‌ కుంభకోణంలో ఇడీ సోదాలు

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్ లోని కోల్‌కతాలో పలుచోట్ల స్కూల్‌ జాబ్స్‌ కుంభకోణంపై దర్యాప్తుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) అధికారులు  సోమవారం సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా న్యూ అలీపర్‌ ప్రాంతంలోని ఒక ప్రైవేట్‌ కంపెనీ కార్యాలయంలో కూడా సోదాలు నిర్వహించినట్లు ఇడి అధికారులు తెలిపారు. ఈ కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో పలువురు విద్యాశాఖా అధికారులు, టిఎంసి నాయకుల్ని ఇడి అధికారులు అరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)