వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికైనా దారి తీస్తాయి అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. ఢిల్లీలోని పూజకుమారి అనే మహిళ 2019లో జితేంద్ర అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే అప్పటికే జితేంద్రకు పెళ్లై భార్య, కుమారుడు ఉన్నాడు. వారిని వదిలేసి పూజాకుమారితో ఉంటున్నాడు. కొన్నాళ్ల తర్వాత పూజకు జితేంద్రకు మధ్య గొడవలు జరగడంతో అతడు తిరిగి భార్య దగ్గరకు వెళ్లిపోయాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న పూజ, అతడు ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకుంది. . ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. చివరకు 11 ఏళ్ల బాబు ఉన్నాడు. దీంతో మరింత రగిలిపోయింది. గాఢ నిద్రలో ఉన్న బాలుడుని గొంతు కోసి చంపింది. ఈ క్రమంలో ఈ నెల 10న జితేంద్ర ఉంటున్న ఇంటికి వెళ్లగా తలుపులు తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్లింది. అయితే ఆ ఇంట్లో జితేంద్ర కుమారుడు మంచంపై పడుకుని ఉన్నాడు. జితేంద్ర కనిపించలేదన్న కోపంతో బాబుని చంపి అక్కడే ఉన్న పెట్టేలో నుండి బట్టలు బయటకు తీసి మృతదేహాన్ని అందులో పెట్టి పరారైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్లు పరిశీలించారు. అనంతరం పూజను అరెస్టు చేశారు.
Post Top Ad
adg
Wednesday, 16 August 2023
Home
Criem
National
New Delhi
గాఢ నిద్రలో ఉన్న బాలుడుని గొంతు కోసి చంపింది
బాలుడిని హతమార్చిన వివాహేతర సంబంధం !
సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితురాలు అరెస్టు
బాలుడిని హతమార్చిన వివాహేతర సంబంధం !
బాలుడిని హతమార్చిన వివాహేతర సంబంధం !
Tags
# Criem
# National
# New Delhi
# గాఢ నిద్రలో ఉన్న బాలుడుని గొంతు కోసి చంపింది
# బాలుడిని హతమార్చిన వివాహేతర సంబంధం !
# సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితురాలు అరెస్టు
About Telugu Lo Computer
సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితురాలు అరెస్టు
Tags
Criem,
National,
New Delhi,
గాఢ నిద్రలో ఉన్న బాలుడుని గొంతు కోసి చంపింది,
బాలుడిని హతమార్చిన వివాహేతర సంబంధం !,
సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా నిందితురాలు అరెస్టు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment