బాలుడిని హతమార్చిన వివాహేతర సంబంధం ! - NEWS & POLITICAL : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 16 August 2023

బాలుడిని హతమార్చిన వివాహేతర సంబంధం !


వివాహేతర సంబంధాలు ఎంతటి దారుణానికైనా దారి తీస్తాయి అనడానికి ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే.  ఢిల్లీలోని  పూజకుమారి అనే మహిళ 2019లో జితేంద్ర అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే అప్పటికే జితేంద్రకు పెళ్లై భార్య, కుమారుడు ఉన్నాడు. వారిని వదిలేసి పూజాకుమారితో ఉంటున్నాడు. కొన్నాళ్ల తర్వాత పూజకు జితేంద్రకు మధ్య గొడవలు జరగడంతో అతడు తిరిగి భార్య దగ్గరకు వెళ్లిపోయాడు. దీంతో అతడిపై కోపం పెంచుకున్న పూజ, అతడు ఎక్కడ ఉంటున్నాడో తెలుసుకుంది. . ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. చివరకు 11 ఏళ్ల బాబు ఉన్నాడు. దీంతో మరింత రగిలిపోయింది. గాఢ నిద్రలో ఉన్న బాలుడుని గొంతు కోసి చంపింది. ఈ క్రమంలో ఈ నెల 10న జితేంద్ర ఉంటున్న ఇంటికి వెళ్లగా తలుపులు తెరిచి ఉండటం చూసి లోపలికి వెళ్లింది. అయితే ఆ ఇంట్లో జితేంద్ర కుమారుడు మంచంపై పడుకుని ఉన్నాడు. జితేంద్ర కనిపించలేదన్న కోపంతో బాబుని చంపి అక్కడే ఉన్న పెట్టేలో నుండి బట్టలు బయటకు తీసి మృతదేహాన్ని అందులో పెట్టి పరారైంది. తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలించారు. అనంతరం పూజను అరెస్టు చేశారు.

No comments:

Post a Comment