డీకే శివకుమార్కు తప్పిన మరో ప్రమాదం

Telugu Lo Computer
0


కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు ఈరోజు మరోసారి ప్రమాదం తప్పింది.  హెలికాఫ్టర్ ల్యాండ్ అయిన కొద్దిదూరంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. మే2 వ తేదిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు నుంచి కోలార్ కి హెలికాప్టర్ లో వెళుతుండగా 100 అడుగుల ఎత్తులో రాబందు తాకింది. దీంతో ముందు వైపు అద్దానికి పగుళ్లు వచ్చాయి. ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్​ హెలికాప్టర్​ ఎమర్జెన్సీ ల్యాండింగ్​​ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Post a Comment

0Comments

Post a Comment (0)