కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కు ఈరోజు మరోసారి ప్రమాదం తప్పింది. హెలికాఫ్టర్ ల్యాండ్ అయిన కొద్దిదూరంలో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. మే2 వ తేదిన ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగళూరు నుంచి కోలార్ కి హెలికాప్టర్ లో వెళుతుండగా 100 అడుగుల ఎత్తులో రాబందు తాకింది. దీంతో ముందు వైపు అద్దానికి పగుళ్లు వచ్చాయి. ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.
డీకే శివకుమార్కు తప్పిన మరో ప్రమాదం
May 04, 2023
0
Tags