రైల్వే పట్టాలపై ఇద్దరు మహిళల మృతదేహాలు లభ్యం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా పొన్నాపురం రైల్వే పట్టాలపై ఇద్దరు మహిళల మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. అయితే ఈ మహిళలు ఆత్మహత్యకు పాల్పడ్డారా, వీరు ఏ ప్రాంతంకు చెందినవారు తదితర వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)