థాయిలాండ్‌లో 90 మంది భారతీయులు అరెస్టు !

Telugu Lo Computer
0


థాయిలాండ్‌లోని పటాయలో 90 మంది భారతీయులను అరెస్టు చేశారు. భారీగా నగదు, గేమింగ్ చిప్స్ స్వాధీనం చేసుకున్నారు. 20.92 కోట్ల విలువైన గేమింగ్ చిప్స్.. 1.60 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. చీకొటి ప్రవీణ్ నేతృత్వంలో గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం. చీకొటి ప్రవీణ్, మాధవరెడ్డిని అక్కడి పటాయా పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)