తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజీగూడ వద్ద ఆర్టిసి బస్సును డిసిఎం ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు.ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డుపై ఉన్న వాహనాలను క్రేన్ సహాయంతో పక్కకు తొలగించారు.
ఆర్టిసి బస్సును డిసిఎం ఢీకొట్టిన గతంలో ఒకరు మృతి
March 24, 2023
0
Tags