98వ మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ పేరిణి నాట్య రూపకంపై ప్రస్తావించారు. పేరిణి ఒడిస్సి నృత్యరూపకంపై జాతీయ అవార్డు పొందిన రాజ్ కుమార్ నాయక్ కు మోడీ అభినందనలు తెలిపారు. తెలంగాణలో 31 జిల్లాల్లో 101 రోజుల పాటు ఈ నృత్య రూపకం ప్రదర్శన చేశారని మోడీ గుర్తు చేశారు. 'పేరిణి శివతాండవం' పేరుతో శివుడికి ఈ నృత్య రూపకాన్ని శివుడికి అంకితం చేశారు. తెలంగాణలోని కాకతీయుల కాలంలో పేరిణి నాట్య రూపకం విశేష ఆదరణ పొందిందని మోడీ తెలిపారు. కొన్ని సంప్రదాయాలు కనుమరుగయ్యాయని, వాటిని పునరుద్దరించే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. భారతదేశ చరిత్ర, సంస్కృతిని కాపాడేందుకు కళాకారులను ప్రోత్సహించాలని ప్రధాని అన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పౌరులు అద్భుతమైన వేదికగా చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇంటింటికి డిజిటల్ సేవలు అందించాన్న మోడీ, ప్రతి ఇంటికి ఆ సేవలు అందినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు.
Post Top Ad
adg
Saturday, 25 February 2023
Home
98వ మన్ కీ బాత్
National
ఈ నృత్య రూపకాన్ని శివుడికి అంకితం
కాకతీయుల కాలంలో పేరిణి నాట్య రూపకం విశేష ఆదరణ : మోడీ
కాకతీయుల కాలంలో పేరిణి నాట్య రూపకం విశేష ఆదరణ : మోడీ
కాకతీయుల కాలంలో పేరిణి నాట్య రూపకం విశేష ఆదరణ : మోడీ
Tags
# 98వ మన్ కీ బాత్
# National
# ఈ నృత్య రూపకాన్ని శివుడికి అంకితం
# కాకతీయుల కాలంలో పేరిణి నాట్య రూపకం విశేష ఆదరణ : మోడీ
About Telugu Lo Computer
కాకతీయుల కాలంలో పేరిణి నాట్య రూపకం విశేష ఆదరణ : మోడీ
Tags
98వ మన్ కీ బాత్,
National,
ఈ నృత్య రూపకాన్ని శివుడికి అంకితం,
కాకతీయుల కాలంలో పేరిణి నాట్య రూపకం విశేష ఆదరణ : మోడీ
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment