మణిపూర్ లోని తౌబాల్ జిల్లా యైరిపోక్లోని ఏసీఎం హైయ్యర్ సెకండరీ పాఠశాలలో శనివారం 12వ తరగతి మణిపురి లాంగ్వేజ్ బోర్డు పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాన్ని ఎంసీఎం పాఠశాలలో ఏర్పాటు చేశారు. మొత్తం 405 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో కొందరు తమకు పరీక్ష రాయడానికి మరికొంత సమయం కావాలని ఇన్విజిలేటరను కోరాగా ఆయన అందుకు నిరాకరించారు. నిర్ణీత సమయం ప్రకారం వార్నింగ్ బెల్ మోగింది. ఆ తర్వాత పరీక్షా సమయం మరో ఐదు నిమిషాల్లో ముగుస్తుందనగా విద్యార్థులంతా ఏకమై ఇన్విజిలేటర్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరీక్షా హాలును ధ్వంసం చేశారు. పాఠశాలలోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. ఈ క్రమలో ఓ టీచర్తో సహా 15 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధ్యులైన ఎనిమిది మంది విద్యార్థులపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
Post Top Ad
adg
Sunday, 26 February 2023
Home
12వ తరగతి మణిపురి లాంగ్వేజ్ బోర్డు పరీక్ష
405 మంది విద్యార్థులు హాజరయ్యారు
National
అదనపు సమయం ఇవ్వలేదని పరీక్షా హాలు ధ్వంసం
మణిపూర్
అదనపు సమయం ఇవ్వలేదని పరీక్షా హాలు ధ్వంసం
అదనపు సమయం ఇవ్వలేదని పరీక్షా హాలు ధ్వంసం
Tags
# 12వ తరగతి మణిపురి లాంగ్వేజ్ బోర్డు పరీక్ష
# 405 మంది విద్యార్థులు హాజరయ్యారు
# National
# అదనపు సమయం ఇవ్వలేదని పరీక్షా హాలు ధ్వంసం
# మణిపూర్
About Telugu Lo Computer
మణిపూర్
Tags
12వ తరగతి మణిపురి లాంగ్వేజ్ బోర్డు పరీక్ష,
405 మంది విద్యార్థులు హాజరయ్యారు,
National,
అదనపు సమయం ఇవ్వలేదని పరీక్షా హాలు ధ్వంసం,
మణిపూర్
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment