న్యూజిలాండ్తో హైదరాబాద్లో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా టీమిండియాకు మ్యాచ్ ఫీజులో రూ. 39.6 లక్షలు కోత పడింది. మ్యాచ్లో నిర్ణీత సమయానికి భారత్ 3 ఓవర్లు వెనకపడింది. ఈ విషయాన్ని మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ ఐసీసీకి నివేదించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తన తప్పును అంగీకరించాడు. దాంతో భారత జట్టు మ్యాచ్ ఫీజులో రూ.39.6 లక్షలను ఐసీసీ కోత విధించింది. ప్రతి ఆటగాడికి మ్యాచ్ ఫీజులో 60 శాతం ఫైన్ పడనుంది.
Post Top Ad
adg
Friday, 20 January 2023
Home
sports
టీమిండియాకు మ్యాచ్ ఫీజులో కోత
మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ ఐసీసీకి నివేదించాడు
స్లో ఓవర్ రేట్ కారణంగా
టీమిండియాకు మ్యాచ్ ఫీజులో కోత
టీమిండియాకు మ్యాచ్ ఫీజులో కోత
Tags
# sports
# టీమిండియాకు మ్యాచ్ ఫీజులో కోత
# మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ ఐసీసీకి నివేదించాడు
# స్లో ఓవర్ రేట్ కారణంగా
About Telugu Post
స్లో ఓవర్ రేట్ కారణంగా
Tags
sports,
టీమిండియాకు మ్యాచ్ ఫీజులో కోత,
మ్యాచ్ రెఫరీ జవగళ్ శ్రీనాథ్ ఐసీసీకి నివేదించాడు,
స్లో ఓవర్ రేట్ కారణంగా
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment