ఢిల్లీలో మరోసారి భూప్రకంపనలు !

Telugu Lo Computer
0


ఢిల్లీని మరోసారి భూకంపం వణికించిది. భూకంప తీవ్రత 5.4గా నమోదయ్యింది. వారం రోజుల్లో రెండోసారి భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి పరగులు పెట్టారు. నేపాల్‌లో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ఉత్తరాఖండ్‌ , ఢిల్లీ ఎన్సీఆర్‌ పరిధిలో చాలా చోట్ల భూప్రకంపనలు వచ్చాయి. ఘజియాబాద్‌, నోయిడాలో ఇళ్ల నుంచి జనం బయటకు పరుగులు పెట్టారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)