నార్త్ కరోలినా సెనేటర్‌గా హైదరాబాదీ

Telugu Lo Computer
0


అమెరికాలోని నార్త్ కరోలినా సెనేట్‌కు భారతీయ అమెరికన్ ముజ్తబా అజీజ్ ముహమ్మద్ (37) మూడోసారి ఎన్నికయ్యారు. తల్లిదండ్రులు అజీజ్ హస్సన్ జావేద్, ఖమర్ ముహమ్మద్ హైదరాబాద్ లోని మల్లెపల్లిలో ఉంటుండేవారు. తర్వాత వారు అమెరికాకు వలస పోయారు. ముజ్తబా 1985 జూన్ 8న ఓహియోలోని టొలెడోలో జన్మించారు. నార్త్ కరోలినా యూనివర్శిటీ నుంచి పట్టభద్రుడయ్యారు. తర్వాత లా డిగ్రీ చేశారు. ఆయన తాత హైదరాబాద్‌లోని పురానీ హవేలి పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఉద్యోగిగా పనిచేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)