మహారాష్ట్రలోని నాగ్పూర్ ఖర్బీ ప్రాంతంలో కుటీర పరిశ్రమను నడుపుతూ తల్లిదండ్రులతో కలిసి యువతి నివసిస్తుంది. హింగ్నా పట్టణంలోని రాయ్సోనీ కాలేజీలో యువతి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో యువతి ఐఫోన్ కొనివ్వాలని తల్లిదండ్రులను కోరింది. ఐఫోన్ కొనివ్వడానికి తల్లిదండ్రులు అంగీకరించారు. అయితే కొనివ్వకుండా జాప్యం చేస్తున్నారని ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఐఫోన్ కోసం యువతి ఆత్మహత్య
October 03, 2022
0