బీఎస్ఎఫ్ భారీ ర్యాలీ !

Telugu Lo Computer
0


గాంధీ జయంతి సందర్భంగా అమృత్ సర్ లోని అట్టారీ -వాఘా సరిహద్దు నుంచి బీఎస్ఎఫ్ ర్యాలీ ప్రారంభించింది. 2,168 కిలోమీటర్ల మేర ర్యాలీ చేయనున్నారు. గుజరాత్ లోని కెవాడియాలో ర్యాలీ ముగియనున్నట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలిపింది. ఈ నెల 11తో ర్యాలీ ముగుస్తుందని బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వచ్చే నష్టాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. అలాగే జాతీయ సమైక్యత, బీఎస్ఎఫ్ రిక్రూట్ మెంట్ పై యువతకు అవగాహన కల్పిస్తున్నామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)