ఎన్‌కౌంటర్‌ లో ఇద్దరు లష్కర్‌ ఉగ్రవాదులు హతం !

Telugu Lo Computer
0


జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌ జెమినా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్న సమాచారంతో భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించింది. ఆ సమయంలో సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదులను లష్కరేతోయిబాకు చెందినవారిగా గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో ఒక పోలీసుకు స్వల్ప గాయాలయ్యాయని కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్టర్ ద్వారా తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)