ఢిల్లీలో శనివారం నాడు ఇక్కడ ఏకంగా 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న నాలుగైదు రోజులు కూడా వాతావరణం పొడిగా ఉంటుందని వాతావారణ శాఖ తెలిపింది. వేడిగాలులు అధికమమై. వడ దెబ్బ తగిలితే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలను హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ కూడా ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రభుత్వం సూచించింది.
ఢిల్లీలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు!
June 05, 2022
0