ఉక్రెయిన్-రష్యా యుద్ధం వల్ల ఉన్నట్టుండి అంతర్జాతీయ వ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు 125 డాలర్లకు పెరిగే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. అదే నిజమైతే దేశీయంగా పెట్రోల్, డీజీల్ ధరలు లీటర్కు రూ.15 నుంచి 22 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. ఇప్పటికే అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు పెరిగాయి. కాగా, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచకుండా జాగ్రత్త పడుతున్నది. మార్చి 7న పోలింగ్కు చివరిరోజు కావడంతో అదేరోజు, లేదంటే మరుసటి రోజు పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది.
భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?
March 06, 2022
0
Tags