హైదరాబాద్ లో ఓ యువకుడు డ్రగ్స్ కు బలయ్యాడు. గోవా వెళ్లి బీటెక్ విద్యార్థి డ్రగ్స్ తీసుకున్నాడు. డ్రగ్స్ కు అలవాటు పడిన బీటెక్ విద్యార్థి ముందుగా అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స పొందుతూ వారంరోజుల్లోనే విద్యార్థి చనిపోయాడు. అయితే హైదరాబాద్ లో డ్రగ్స్ తో మరణించిన తొలి కేసు ఇదే.