చిట్టీల డబ్బుతో వ్యక్తి పరార్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోని చిట్టీల పేరుతో జనాల నుంచి 5 కోట్ల రూపాయలు సేకరించి పట్నాల వెంకటరమణ అనే వ్యక్తి పరారయ్యాడు. ఆ వ్యక్తిని పట్టుకోవాలంటూ బాధితులు ఐదు బళ్ళ మార్కెట్ సెంటర్ వద్ద రాస్తారోకో చేపట్టారు. పదేళ్లుగా పట్నాల వెంకటరమణ ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలకు చెందిన వారు నుంచి చిట్టీలు కట్టించుకుంటున్నారని, నమ్మకంగా ఉంటూ మోసం చేశాడని బాదితులు ఆరోపించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)