తమిళనాడు లోని రాణిపేట్ జిల్లాలో దాదాపు 47 మంది అబ్బాయిలతో గత 14 ఏళ్లుగా ఓ టీచర్ ఇన్స్టిట్యూట్ నడుపుతోంది. తన స్టూడెంట్స్ అందరితోనూ ఆమె అసభ్యకరంగా ప్రవర్తించేదని, వారందరికి అడల్ట్ వీడియోలను చూపించిందని, కొన్ని నెలల పాటు వారిని లైంగికంగా వేధించిందని, ఏడుగురు మైనర్ బాలురులను టీచర్ తీవ్రంగా వేధించిందని పోలీసులు తెలిపారు. టీచర్ను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.
విద్యార్థులపై టీచర్ లైంగిక వేధింపులు!
March 26, 2022
0