దేశ సరిహద్దుల్లో మహిళా జవాన్ల పెట్రోలింగ్!

Telugu Lo Computer
0


దేశ రక్షణలో మహిళలు సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళా సైనికులు సరిహద్దు రక్షణలో గస్తీ కాస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐటీబీపీకి చెందిన మహిళా జవాన్లు అరుణాచల్ ప్రదేశ్ – చైనా సరిహద్దుల్లో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా జవాన్లకు వుమెన్స్ డే శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కలిగిన మహిళామణులను సన్మానించి, సత్కరిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)