దేశంలో కొత్తగా 1581 కరోనా కేసుల నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. గత నాలుగైదు రోజుల నుంచి రోజుకు 2 వేల లోపే కేసులు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో జీరో కేసులు నమోదవుతున్నాయి.  గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,581 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా కారణంగా 33 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 23,913 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది.


Post a Comment

0Comments

Post a Comment (0)