ఓటీటీలో ఒకే రోజు మూడు కొత్త సినిమాలు

Telugu Lo Computer
0


సంక్రాంతి సందర్భంగా డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు ఈరోజు ఓటీటీలో ఏకంగా మూడు సినిమాలు విడుదల అయ్యాయి. వీటిలో అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ 'పుష్ప' నేటి రాత్రి 8 గంటల నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో పాటు ఓటీటీలోకి మరో యంగ్‌ హీరో నాగశౌర్య కొత్త సినిమాలు స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. నాగశౌర్య 2021లో నటించిన 'వరుడు కావలెను, 'లక్ష్య' చిత్రాలు నేటి ఉదయం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి. జీ5 ఓటీటీలో 'వరుడు కావలెను'... ఆహాలో 'లక్ష్య' స్ట్రీమింగ్ ప్రారంభమయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)