లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న భారాస, బీఎస్పీ !

Telugu Lo Computer
0


లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించినట్టు భారాస అధినేత కేసీఆర్‌, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల్లో పొత్తుల అంశంపై హైదరాబాద్‌ నందినగర్‌లోని కేసీఆర్‌ నివాసంలో ఆయనతో ప్రవీణ్‌ కుమార్‌ చర్చించారు. అనంతరం ఇద్దరు నేతలు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. బీఎస్పీతో గౌరవప్రదమైన పొత్తు ఉంటుంది, విధివిధానాలు త్వరలో వెల్లడిస్తామని కేసీఆర్‌ తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)