దేశంలోని నలుమూలల నుంచిరామమందిర ప్రతిష్టను తిలకించేందుకు ప్రజలు అయోధ్యకు చేరుకుంటున్నారు. విమానాలు, రైళ్లు, హోటళ్లు నిండిపోవడంతో ప్రజలు అయోధ్యకు వెళ్లేందుకు మార్గం దొరకడం లేదు. మొబైల్ వాలెట్ కంపెనీ పేటీఎం ఉచిత బస్ టిక్కెట్లను ఇస్తామని ప్రకటించింది. దీన్ని సద్వినియోగం చేసుకుని సులభంగా అయోధ్య చేరుకోవచ్చు. పేటీఎం ఈరోజు నుండి ఉచిత బస్సు సేవలను ప్రారంభించింది.
అయోధ్యకు పేటీఎం ఉచిత బస్ టిక్కెట్ ?
January 19, 2024
0
Tags