రేపు కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ

Telugu Lo Computer
0


తెలంగాణ మూఢవ శాసనసభ శనివారం ఉదయం 11 గంటలకు సమావేశం కానుంది. ఉదయం 8.30 గంటలకు ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీతో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్న అక్బరుద్దీన్‌ ఒవైసీ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రమాణం చేయిస్తారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్‌ నియామకంపై రాజ్‌భవన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)