ఢిల్లీ దాని సమీప నగరాల్లో కాలుష్యం సోమవారం ఉదయం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళి సందర్భంగా ప్రజలు టపాసులు పేల్చడంతో కాలుష్యం, పొగ కమ్మేశాయి. ఉదయం 6.00 గంటల సమయంలో ఢిల్లీ వాయు నాణ్యతా ప్రమాణం (ఎక్యూఐ) 500 కంటే అధికంగా ఉంది. కొన్ని ప్రదేశాల్లో 900 కి చేరుకుంది. జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఎక్యూఐ 910, కరోల్బాగ్ 779గా నమోదయ్యాయి. గతవారం కురిసిన వర్షాలు కాలుష్యం నుండి కొంతమేర ఉపశమనం కలిగించినప్పటికీ.. బాణా సంచాతో గాలి నాణ్యతా మళ్లీ క్షీణించింది. పలు ప్రాంతాల్లో విషపూరిత పొగమంచుకమ్మేయడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. రోహణీ, ఐటిఒ మరియు ఢిల్లీ విమానాశ్రయ ప్రాంతంతో సహా పగటి పూట చాలా ప్రదేశాలలో పిఎం 2.5 మరియు పిఎం 10 కాలుష్య స్థాయిలు 500కి చేరుకున్నాయని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సిపిసిబి) ప్రకటించింది.
Post Top Ad
adg
Monday 13 November 2023
Home
National
New Delhi
కాలుష్యం
టపాసులు పేల్చడంతో ఆందోళన స్థాయిలో కాలుష్యం
పొగ కమ్మేశాయి
సోమవారం ఉదయం మళ్లీ ప్రమాదకర స్థాయికి
టపాసులు పేల్చడంతో ఆందోళన స్థాయిలో కాలుష్యం !
టపాసులు పేల్చడంతో ఆందోళన స్థాయిలో కాలుష్యం !
Tags
# National
# New Delhi
# కాలుష్యం
# టపాసులు పేల్చడంతో ఆందోళన స్థాయిలో కాలుష్యం
# పొగ కమ్మేశాయి
# సోమవారం ఉదయం మళ్లీ ప్రమాదకర స్థాయికి
About Telugu Lo Computer
సోమవారం ఉదయం మళ్లీ ప్రమాదకర స్థాయికి
Tags
National,
New Delhi,
కాలుష్యం,
టపాసులు పేల్చడంతో ఆందోళన స్థాయిలో కాలుష్యం,
పొగ కమ్మేశాయి,
సోమవారం ఉదయం మళ్లీ ప్రమాదకర స్థాయికి
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment