ఢిల్లీ జీ-20 సమిట్కు సిద్ధమవుతోంది. 19 దేశాల అధ్యక్షులు, యూరోపియన్ యూనియన్ కూటమిలోని 27 దేశాల ప్రెసిడెంట్లు, ప్రతినిధులతో పాటు 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు జీ20 సమిట్కు అటెండ్ అయ్యేందుకు ఢిల్లీకి వస్తున్నారు. నార్త్ జోన్లో అధికారులు 100కు పైగా రైళ్లను రద్దు చేశారు. మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ప్రగతిమైదాన్లోని భారత్ మండపంలో సమిట్ జరుగుతుంది. దౌలా కౌన్, ఖాన్ మార్కెట్, జన్పథ్, బికాజీ కామా ప్లేస్ 9, 10వ తేదీల్లో మూసేశారు. రెస్టారెంట్లు, థియేటర్లు మూసి ఉంటాయి.
నార్త్జోన్ రైళ్లన్నీ బంద్ !
September 06, 2023
0
Tags