మధ్యప్రదేశ్ ఖర్గోనె జిల్లాలోని బాదూద్ గ్రామానికి సమీపాన బుధవారం తెల్లవారు జామున పోలీస్లతో వెళ్తున్న కారు స్టేషనరీ ట్రక్కుకు ఢీకొని కారులోని ముగ్గురు పోలీస్లు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఇద్దరు సబ్ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుల్ అక్కడిక్కడే చనిపోయారని ఎస్పి ధర్మవీర్ సింగ్ తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు పోలీస్లు తీవ్రంగా గాయపడగా, వారిని ఇండోర్ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్పి చెప్పారు. మతపరమైన ఊరేగింపులో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు.
Post Top Ad
adg
Saturday, 2 September 2023
Home
Criem
madya pradesh
National
ఇద్దరు సబ్ఇన్స్పెక్టర్లు
కానిస్టేబుల్ అక్కడిక్కడే చనిపోయారు
ట్రక్కుకు కారు ఢీకొని ముగ్గురు పోలీసులు మృతి
మతపరమైన ఊరేగింపులో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా
ట్రక్కుకు కారు ఢీకొని ముగ్గురు పోలీసులు మృతి
ట్రక్కుకు కారు ఢీకొని ముగ్గురు పోలీసులు మృతి
Tags
# Criem
# madya pradesh
# National
# ఇద్దరు సబ్ఇన్స్పెక్టర్లు
# కానిస్టేబుల్ అక్కడిక్కడే చనిపోయారు
# ట్రక్కుకు కారు ఢీకొని ముగ్గురు పోలీసులు మృతి
# మతపరమైన ఊరేగింపులో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా
About Telugu Lo Computer
మతపరమైన ఊరేగింపులో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా
Tags
Criem,
madya pradesh,
National,
ఇద్దరు సబ్ఇన్స్పెక్టర్లు,
కానిస్టేబుల్ అక్కడిక్కడే చనిపోయారు,
ట్రక్కుకు కారు ఢీకొని ముగ్గురు పోలీసులు మృతి,
మతపరమైన ఊరేగింపులో డ్యూటీ ముగించుకుని ఇంటికి తిరిగివస్తుండగా
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment