బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ !

Telugu Lo Computer
0


బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఢిల్లీలోని బీజేపీ హెడ్‌క్వార్టర్స్‌లో నేతలు భేటీ అయ్యారు. సమావేశంలో ప్రధాని మోడీ, జేపీ నడ్డా, అమిత్ షా తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల అభ్యర్థులపై కసరత్తు చేస్తున్నారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. సమావేశంలో ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ పాల్గొననున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)