మణిపూర్ ఘర్షణలు తాజాగా ఢిల్లీ యూనివర్సిటీకి వ్యాపించాయి. క్యాంపస్లో ఉంటున్న కుకీ విద్యార్థులు శనివారం నిరసనకు దిగారు. మెయిటీ వర్గానికి చెందిన విద్యార్థులు గురువారం రాత్రి తమపై దాడి చేసినట్లు ఆరోపించారు. శుక్రవారం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని, కేసు నమోదు చేయలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ ఎదుట కుకీ విద్యార్థులు నిరసన చేపట్టారు. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు తెలిపారు. ఘర్షణకు దిగిన కొందరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా, మణిపూర్లో మెజారిటీ వర్గమైన మెయిటీ కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) కేటగిరీలో ప్రభుత్వం చేర్చింది. దీనిని వ్యతిరేకిస్తూ కొన్ని జిల్లాల్లో ఆందోళనలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండలో 50 మందికిపైగా మరణించారు.
Post Top Ad
adg
Saturday, 6 May 2023
Home
manipur
National
కుకీ విద్యార్థులు శనివారం నిరసన
ఢిల్లీ వర్సిటీలో మణిపూర్ విద్యార్థుల ఘర్షణ
మెయిటీ వర్గానికి చెందిన విద్యార్థులు గురువారం రాత్రి తమపై దాడి చేసినట్లు ఆరోపించారు
ఢిల్లీ వర్సిటీలో మణిపూర్ విద్యార్థుల ఘర్షణ !
ఢిల్లీ వర్సిటీలో మణిపూర్ విద్యార్థుల ఘర్షణ !
Tags
# manipur
# National
# కుకీ విద్యార్థులు శనివారం నిరసన
# ఢిల్లీ వర్సిటీలో మణిపూర్ విద్యార్థుల ఘర్షణ
# మెయిటీ వర్గానికి చెందిన విద్యార్థులు గురువారం రాత్రి తమపై దాడి చేసినట్లు ఆరోపించారు
About Telugu Lo Computer
మెయిటీ వర్గానికి చెందిన విద్యార్థులు గురువారం రాత్రి తమపై దాడి చేసినట్లు ఆరోపించారు
Tags
manipur,
National,
కుకీ విద్యార్థులు శనివారం నిరసన,
ఢిల్లీ వర్సిటీలో మణిపూర్ విద్యార్థుల ఘర్షణ,
మెయిటీ వర్గానికి చెందిన విద్యార్థులు గురువారం రాత్రి తమపై దాడి చేసినట్లు ఆరోపించారు
Subscribe to:
Post Comments (Atom)
Author Details
Templatesyard is a blogger resources site is a provider of high quality blogger template with premium looking layout and robust design. The main mission of templatesyard is to provide the best quality blogger templates which are professionally designed and perfectlly seo optimized to deliver best result for your blog.
No comments:
Post a Comment