తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో ఎన్‌ఐఏ సోదాలు

Telugu Lo Computer
0


తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో 60కి పైగా ప్రదేశాల్లో కోయంబత్తూరు కారు బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తోంది. తీవ్రవాద సంస్థ ఐసిస్‌ సానుభూతిపరులుగా అనుమానిస్తున్న వారి కోసం జల్లెడ పడుతున్నారు. ఐసిస్‌ ఉగ్రవాదులు వీడియోల ద్వారా వీరిని ప్రభావితం చేస్తున్నట్టు భావిస్తున్నారు. అలాగే కర్ణాటకలోని 45కి పైగా చోట్ల సోదాలు నిర్వహిస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)